Home » AP Eamcet
ఏపీ ఈఏపీసెట్ (EAPSET) ప్రవేశ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థినీ అనుమతినివ్వలేదు. దీంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు.
2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి.
AP EAMCET: ఏపీలో ఎంసెట్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు కొత్త తేదీలను ప్రకటించారు. జూన్ 30 తేదీవరకు ఎటువంటి అపరా
ap eamcet:ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఎంసెట్ అలాట్మెంట్ ఫలితాలు-2020 విడుదలయ్యాయి. రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హై
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఇంటర్ బోర్డు. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇ�
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ వి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధనను కంటిన్యూ చేస్తున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10గంటలకు �
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�
ఏపీసెట్ -2019 పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శనివారం ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ సెట్) పరీక్ష తేదీలను విడుదల చేసినట్టు ఏపీఎస్సీహెచ్ఈ బోర్డు వెల్లడించింది.