Home » ap election 2024
ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ లనే వాడుతున్నారు..
మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏమాత్రం అవగాహనలేని అశ్వినీదత్, కేకే, ప్రశాంత్ కిషోర్ కూటమికి 160 సీట్లు వస్తాయని ముందుగానే ఎలా చెప్పగలిగారని కేతిరెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించను కూడా ఊహించలేదు
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా ..
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.
ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
అధికారంలోకి ఎవరు వచ్చినా విభజన సమస్యలపై పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నా.