Home » Ap Elections 2024
రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి, ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ సహా పలువురు నేతలు వైసీపీలోకి వచ్చారు.
టీడీపీ నుండి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాగంటి బాబు.
ఆయన కూతురు అనురాధ ప్రస్తుతం మాడుగుల అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్నారు.
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
BJP: ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి..
తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
గ్రూపుల గోల నుంచి తప్పించుకుంటేనే విజయచంద్ర నెగ్గుకు రాగలరనే అభిప్రాయం ఉండగా, ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో ఎమ్మెల్యే అనుసరించే వ్యూహమే మరోసారి గెలిపించే అవకాశం ఉందంటున్నారు.
Tirupati: గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు అన్న ఎన్టీఆర్ కూడా..
ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.
అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.