Home » Ap Farmers
Annadata Sukhibhava : ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. తేదీ వివరాలను కూడా రివీల్ చేసింది.
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది.
రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
టెక్కలి-పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా ఆయన మాటలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. Seediri appalaraju - Kinjarapu Atchannaidu
అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా చంద్రబాబు తయారయ్యారు అని మండిపడ్డారు. Roja Selvamani
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.
ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల..(YSR Rythu Bharosa Funds)
ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి...
కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.