-
Home » Ap Farmers
Ap Farmers
ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.
అమరావతికి గెజిట్.. కేంద్రం లైన్ క్లియర్ చేస్తుందా? రాబోయే పార్లమెంట్ సెషన్లో అమరావతి బిల్లు?
అమరావతి రాజధానిని గుర్తిస్తూ పార్లమెంట్లో విభజన చట్టానికి సవరణ తెస్తూ ఆమోదం తెలపాలి.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులు వెంటనే ఇలా చేయండి..
AP Govt : దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఏపీ కూడా ఎంపికైంది..
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం వచ్చేసింది..
పంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
ఏపీలో రైతుల ఖాతాల్లో రూ.7వేలు.. వీరికి మాత్రం డబ్బులు పడవు.. ఎందుకంటే?
AP Govt : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.
ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ సొమ్ము వచ్చేది నేడే.. డబ్బులు పడనివారు వెంటనే ఇలా చేయండి..
Annadata sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.
అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడేది అప్పుడే.. కీలక ఆదేశాలివే..!
Annadata Sukhibhava : ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. తేదీ వివరాలను కూడా రివీల్ చేసింది.
ఏపీలో రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా వచ్చేసింది.. మీ పేరు లేకుంటే 13లోపు ఇలా చేయండి.. లేదంటే..
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే? ఎందుకిలా?
ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది.
రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.