Home » ap governor biswabhusan harichandan
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి ర�
ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .
ఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్. ఏపీలో
sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. స్థ�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీ�