-
Home » ap governor biswabhusan harichandan
ap governor biswabhusan harichandan
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటన.. ఆకట్టుకున్న నౌకాదళ వీరుల విన్యాసాలు (ఫొటో గ్యాలరీ)
December 5, 2022 / 09:22 AM ISTPresident Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్…
Ram Navami 2022 : శ్రీరామ జీవనం ధర్మం, దైవిక సూత్రాల సారం-బిశ్వభూషణ్ హరిచందన్
April 9, 2022 / 05:42 PM ISTధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
M. Venkaiah Naidu : 3 రోజుల పర్యటన నిమిత్తం గన్నవరం చేరుకున్న వెంకయ్యనాయుడు
January 17, 2022 / 09:18 PM ISTకృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
AP CM YS Jagan : గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
December 15, 2021 / 07:07 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .
ఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
November 17, 2021 / 12:24 PM ISTఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
కరోనా తగ్గింది, స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం.. గవర్నర్కు తెలిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
November 18, 2020 / 01:08 PM ISTsec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40…
నిమ్మగడ్డ దూకుడు.. ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందని నివేదిక, గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
November 18, 2020 / 11:46 AM ISTsec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ…
నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాన్ని సాగదీయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానిది: ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ
July 23, 2020 / 03:09 PM ISTఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు.…