Home » ap high court
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
అనంతరం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు.
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాల్వాయిగేటు కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను..
భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం..
స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది.
ఏపీలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.