Home » AP Politics
వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, నందిగం సురేశ్, అనిల్కుమార్ యాదవ్, విడదల రజని, మేకతోటి సుచరిత..
పొత్తుల్లో ఏ పార్టీకి సీటు ఇచ్చినా విజయం మాత్రం పక్కా అంటున్నాయి.
చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.
పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు.
ఎన్నికకు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని వారిద్దరు తీర్మానం చేసుకున్నారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సీటు దక్కలేదన్న కోపంతో జనసేనాని పవన్తో..