Home » AP Politics
టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు కొనసాగుతోంది.
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని.
రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని షర్మిల అన్నారు.
ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానంతో చర్చించాలని పవన్ కల్యాణ్ భావించారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది.
ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.
Botsa Satyanarayana
ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీ పరిస్థితులను శరద్ పవార్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు.