Home » AP Politics
ఓ విధంగా చెప్పాలంటే విజయనగరంలో వైసీపీ అంటే బొత్స ఫ్యామిలీయే... మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత సిట్టింగులంతా బొత్సకు అత్యంత సన్నిహితులే.
కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల.
కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో జెండా ఎత్తేసింది. ఏపీలో కనుచూపు మేర లో కాంగ్రెస్ లేదు.
Chalamalasetty Sunil: ఇంకోవైపు మూడు సార్లు ఓడిపోయిన సునీల్పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. అందుకే సీఎం జగన్..
ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.
లోక్సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు.
సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలి. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళు చంద్రబాబును తిట్టినా తాట తీస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.