Home » AP Politics
రెండింట్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తానన్నారు. బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.
గుంటూరు పార్లమెంట్ ఇన్చార్జ్గా కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది. మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను బరిలోకి..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 2గంటల పాటు సాగింది.
పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు.
ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.
ఏపీలో నిరుద్యోగలకు శుభవార్త వచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాక పలు అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. రేపుకూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.
చంద్రబాబు ఎన్ని చెబుతాడో అన్ని చెప్పనిమనండి.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు.