Home » AP Politics
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
గల్లా జయదేవ్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది.
టెక్కలి వైసీపీలో గ్రూపు రాజకీయాల జోరు
మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు? మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది..?
విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
అర్ధ, అంగ బలాల్లో తిరుగులేని నారాయణను కట్టడి చేయాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ.. పలువురి పేర్లు పరిశీలించినా.. చివరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతిరెడ్డి పేర్లను ఎంపిక చే�
ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం..
సభలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఆసక్తికరంగా మారుతున్నాయి.
వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..