Home » AP Politics
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇంకనుంచి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు.
మూడేళ్లుగా పార్టీలో విభేదాలు ఉన్నా.. అధిష్టానం చక్కదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పార్టీలో అన్నివర్గాలు ఒక్కటై పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
YCPలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
జనసేన - టీడీపీ పొత్తు విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
నాగబాబు ట్వీట్ ప్రకారం.. కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో పోస్టు చేశారు. అంటే.. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా నాగబాబు పోస్టు చేశారు.
సంక్రాంతికి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు చేశారు.
సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం.. జిల్లాలో ఎమ్మెల్యేలను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు.
అనిల్కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి నరసారావుపేట లోక్సభ అభ్యర్థిగా పంపడంలో ఎవరి హ్యాండ్ ఉంది? సిటీలో అనిల్కు సీన్ లేదన్న వేమిరెడ్డి మాటలను సీఎం జగన్ నమ్మినట్లేనా?