Home » AP Politics
టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీచేయబోయే స్థానాల్లో తొలుత రెండు స్థానాలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల పేర్లను పవన్ వెల్లడించారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.
అప్పటినుండి ఇప్పటివరకు తాను ఏపార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అయితే, సర్వే చేస్తామని చెప్పి నెలరోజులవుతోందని, అధిష్ఠానం ఇంతవరకు తనను పిలిపించలేదని కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో జగన్ సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
ఎంత మంది త్యాగం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు? సీఎం అయ్యాక అందరినీ దూరం చేసుకున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే.
ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహం..
ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ ప్రభావం ఉండబోదని అన్నారు.