Home » AP Politics
గత ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీకి.. ఈ సారి టీడీపీ-జనసేన కూటమి నుంచి గట్టిసవాల్...
పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ రాజకీయాల గురించి, జనసేన గురించి నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయితీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు.
నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్ఛార్జిలే లేరని చెప్పారు. జనసైనికుల్లో, పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గిచేందుకే పవన్..
మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కనబెట్టి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది
కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో..
టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.
పొత్తులో ఉన్న టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీచేసే రెండు నియోజకవర్గాల పేర్లను ప్రకటించడంతోపాటు.. ఆ నియోజకవర్గాల్లో రేసులోఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు.