Home » AP Politics
పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో భేటీ కావడం, జిల్లాల వారీగా ఖాళీలను సేకరించడంతో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వీకరించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని.. టైం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకు వస్తామ�
నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో పయణించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
వైసీపీ ఇన్చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది.
గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.
వైసీపీ నాయకులపై ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.