Home » AP Politics
వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?
నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వచ్చిన టానిక్ తో ఎన్ని ఓట్లు వస్తాయో? ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో? ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ.. షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది
బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.
‘‘జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కొట్లాడారు.. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? అని అన్నారు.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమమైనా చేశారా?’ అని షర్మిల నిలదీశారు.
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.
సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు, నాకు న్యాయం చేస్తాడా? ఈ ప్రభుత్వంలో ఆ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.