Home » AP Politics
వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు
డైలాగ్ వార్... కేశినేని నాని vs బుద్దా వెంకన్న
వర్తమాన రాజకీయ అంశాలు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.
వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్చేస్తా. ఓడితే.. కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..? వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడవా..? కొడాలి నాని, కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బంది. ఇవాళ్టితో మాకు ఆ ఇబ్బంది ప
పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంకోసం నిజంగా ఫైట్ చేసేవారిని కాపాడాలి, ప్రస్తుత ట్రెండ్ సాగిస్తున్న మిగతా వారిని రాజకీయాల నుండి బయటికి పంపి దూరం చేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం.
‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు’ అని అన్నారు.
కోనేరు సురేష్ అనేవ్యక్తి పది లక్షల పైచిలుకు ఓట్ల బోగస్ అని సీఈవోకి ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నారని ఎలా తెలుస్తుంది? బీఎల్వోస్ చెప్పాలిగానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారని విజయసాయి అన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులే లక్ష్యంగా కేసులతో వేదిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.