Home » AP Politics
మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను నారా లోకేశ్ ప్రారంభించారు. రోజుకు 70కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశారు.
ఇప్పటికే కొన్ని వస్తువులు పాడైనట్లు చెబుతున్నారు. ఇక రుషికొండ భవనాలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి.
వరద సాయం మీద విమర్శలకు.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో పాటు జగన్ ఇస్తానన్న కోటి రూపాయల తేవడంతో.. ఫ్యాన్ పార్టీ డైలామాలో పడింది.
ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.
బీజేపీని మించి పవన్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
మొదట సీఎం చంద్రబాబు కామెంట్స్తోనే.. తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ పెద్ద దుమారం లేపింది.
వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో జైలులో ఉన్న సురేశ్ కు
ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారు.
ఏపీ శాసనమండలి విషయంలో కూడా చైర్మన్ రాజీనామాలు ఆమోదించకుంటే తమకు న్యాయపోరాటమే గతి అని..