Home » AP Politics
ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా... అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..
కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్ విసరడమే అంటున్నారు. ఇకపై వారు ఏం చేస్తారో... ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్ను ఎలా బ్రేక్ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.
ఆశావహులను మాత్రం సంతృప్త పరచలేకపోయిందనే కామెంట్లే వినిపిస్తున్నాయి.
హిందుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలిస్తోందంటున్నారు.
ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది.
డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాగా..
సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు.