Home » AP Politics
తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విటర్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ..
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు.
ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని... ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు.
ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టుకున్నారని అంటున్నారు పరిశ
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయభాను ఆ పార్టీలో చేరనున్నారు.
స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నెపం వేశారని..
హోమంత్రితో భేటీ అనంతరం జత్వాని మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించానని తెలిపారు. పోలీసులు నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో
నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు.
పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కానున్న నేపథ్యంలో ఒంగోలుతోపాటు ప్రకాశం జిల్లా రాజకీయాలపై ఇరువురు మధ్య ఎటువంటి చర్చ సాగుతుందో అనే విషయంలో జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
వరద నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని, పబ్లిసిటీ తప్ప బాధితులకు సాయం శూన్యమని విమర్శించారు.