Home » AP Politics
కింజరాపు కుటుంబం నుంచి కొత్త నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న..
కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.
నామినేటెడ్ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్లా ఎంతకీ ఎండ్ కార్డ్ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
''ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః" అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్ బాబు తెలిపారు.
లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసిన
చీమల దండులా ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ను అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు చేసింది మోసమని జగన్ అన్నారు.