Home » ap sec
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి అధికారులు అభినందనలు తెలియజేశారు.
ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా(SEC)నీలం సాహ్ని నియమితులయ్యారు.
ఏపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వార్ చల్లారడం లేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు పంపారు.
పట్టణాల్లోని రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. వాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఓ వైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మరోవైపు మున్సిపోల్స్కు నోటిఫికేషన్ వచ్చేసింది. గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ నేతలంతా బిజిబిజీ అయిపోయారు. విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ మాటల తుటాలు పేల్చేవారు కొందరూ.. మ�
sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూ�
Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ
ap sec vs jagan government over watch app: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య రగడకు దారితీసింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య వరుసగా వివాదాలు నడుస్తున్నాయ�
sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�