Home » ap special category status
తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే... .ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్�
నవ్యాంధ్ర.. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా? కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఎంతో ఉపయోగం అంటున్నారు..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాల్సిందిగా రి�
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పేసింది.
జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్ర కమిటీ ఎజెండాలో తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి జీవీఎల్ లేఖ రాశారు.
ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్ తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.