Home » AP TDP
నేను స్లిమ్ గా అవ్వటానికి ప్రధాన కారణం తన సతీమణి బ్రాహ్మిణి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. మీరు స్లిమ్�
నాకు, నా సోదరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అదే పార్టీలో కొనసాగుతాం. తనకు అసంతృప్తి అనే మాటే లేదు. దివ్య నాకూ కూతురు లాంటిది. ఆమె విజయంకోసం కృషి చేస్తాన�
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.03 గంటలకు లో
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ ఉదయం 11.03 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహి�
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగుతుంది.
నారా లోకేష్ జనవరి 27నుంచి మహాపాదయాత్ర చేపట్టనున్నారు. అయితే, ఈ పాదయాత్ర ఏ జిల్లాలో ప్రారంభమవుతుంది, ఎన్ని జిల్లాల్లో కొనసాగుతుంది.. ఏ నియోజకవర్గం మీదుగా సాగుతుంది అనే విషయాలపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ�
తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా
మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్లు వేసినంత తేలిక కాదంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా పాలనలో
వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగిందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా...