Home » AP TDP
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�
పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Nara Lokesh Megatour : ఏడాదిన్నర అయ్యింది ఆ పార్టీ ఓడిపోయి. కానీ ఓటమి భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ పార్టీ యువనేత శ్రమిస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి పవర్ లోకి తేవాలంటే ఏదైన
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగ�
tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతలు చాలెంజ్లు విసురుకుంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు. మూడు రాజధానుల ఏర�
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకు
AP TDP : ఏపీ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (CHANDR BABU) ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా..25 లోక్ సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను బాబు 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివా�
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మ�
మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ను ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించబోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే