Home » AP TDP
ఏపీలో విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో? ఎవరెవరికి వైరం ఉందో అంత ఈజీగా అర్థం కాని పరిస్థితులున్నాయి. తన నిర్ణయాలతో దూకుడుగా ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన నిర్ణయ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్ విధానాలను ట్వీట్ల ద్వారా ఎండగడుతున్నారు. వరుస ట్వీట్లతో..ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్గా మా�
తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు మరో సీనియర్ నేత. ప్రకాశం జిల్లా సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా రాజాకీయ అరంగేట్రం
తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్. వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మర�
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేకే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సోమవారం సెప్టెంబర్ 16వతేదీన గుంటూరులో టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన
ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై పెదవి విరిచారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం ఆయన ట్విట్టర్ వే�
ఎన్నికల నామినేషన్ గడువు కూడా పూర్తి కావస్తుంది. అయితే పార్టీలు మాత్రం మేనిఫెస్టోలను విడుదల చేయట్లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చిన ముఖ్యమైన అంశం గురించి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు ఇస్తు�
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరి
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�