Home » AP
చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వ
ఏపీలోని గ్రామ సచివాలయంలోనే 536 రకాల సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.
ఏపీకి మూడు రాజధానుల విషయంపై బీజేపీ పార్టీతో గానీ..కేంద్ర ప్రభుత్వంతో గానీ చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మూడు రాజధానుల విషయంపై వైసీపీ ప్రభుత్వం తమతో చర్చించకుండానే నిర్ణయం తీసుకుందని బీజేపీ వ్యాఖ్యలపై అంబ
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం చాలా మంచిదని..ఇది శుభసూచికం అని సీబీఐ మాజీ జేడీ..జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచిదని..పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని తెలిపారు. రాజధాన�
శాసన మండలిని రద్దు చేయటం అంత ఈజీ కాదని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం తిరస్కరించినట్లు కాదనీ అలాగని ఆమోదించినట్లు కూడా కాదని..ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానిక�
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్.. రద్దు చేస్తారా..?