Home » AP
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతుండే వారు. ఇదంతా పార్టీ వ్యూహమేనని అనే వాళ్లు ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీయే ఇదంతా చేయిస్త�
శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దు చేయాలంటే అనుసరించాల్సిన వాటిపై న్యాయ నిపుణులు, ఇతరులతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. న్�
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అన�
రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.
అమరావతిలో ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. తాము భూములు ఎప్పుడు కొనుగోలు చేశామో చెప్పుకొస్తున్నారు. దీనికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఆనాడు జరిగిన ఏపీ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకొందో వివరిస్తున్నా
తిరుమల శ్రీవారి ఉచిత లడ్డూలు నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. గతంలో అమలులో విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. ఒక్క భక్తునికి ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిర�
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ పరిధిలోని ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 6వేల 858 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఉంటాయి. పదోతరగతి విద్యార్హతతో సంబంధిత విభా�
తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.