Home » AP
ఏపీ మంత్రి నారాయణ స్వామి నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీఎం జగన్కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు ఆయన. ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ.. కూలీలలకు బిల్లులు ఇవ్వటంలేదని ప్రస్తావించారాయన. కష్టపడిన కూలీలకు డబ్బులు
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మందుప్రియులు అంతకంటే ఎక్కువ షాక్ కు గురవుతున్నారు. ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. స్వదేశీ, విదేశీ మద్యం బాటిల్స్ పై మినిమమ్ గా రూ.10 నుంచి రూ.250 వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లోపే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అక్టోబరు 1నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసల
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400జిల్లాల్లో ఖాతాదారులు బ్యాంకు సేవలను �
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోను..ఆలంపూర్ లో కొలువైన శక్తిపీఠం జోగులాంబ దేవస్థానంలోను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా..శ
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30)
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం
ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం