Home » AP
గోదావరి తీరప్రాంతం కోనసీమ. అందాలకు నెలవు. ఆంధ్రా కేరళగా పేరు. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెల కొరత మాత్రం కోనసీమలో దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. దీంతో పశ్చిమగోదవరి జిల్లాలోని నర్సాపురం నుంచి తూర్పు గోదవరి జిల్లాలోని సఖినేటిపల్లి వెళ్
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన
కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ గవర్నర్ ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రేపు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కలిసేందుకు టీడీపీ నాయకులు అపాయ�
సరసరావు పేటలోని స్వర్గపురిలో అభిమానుల అశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ రావు అంత్ర్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమారుడు కోడెల శివరాం తండ్రి అంత్యక్రియలు ముగించారు. కొడెల అంత్యక్రియల్లో భారీగా అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ అధ�
వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�
తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు ప
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి..తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి మేడమీదకు వెళ్లిన కోడ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా కోడెల నివాసాన్ని పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. గేటు దూకి కోడెల నివాసంలోకి దూసుకెళ్లిన పోలీసులు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఆత�
కోడెల శివప్రసాద్ రాజకీయాల్లో ఎన్నో విజయాల్ని సాధించిన నేత. టీడీపీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కోడెల మరణంతో పార్టీ శ్రేణులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. 1983 లో డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుం