AP

    శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం : మంత్రి బొత్స

    September 10, 2019 / 02:21 PM IST

    టీడీపీ చలో ఆత్మకూరు యాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. చట్టాలను అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి బొత్

    వైసీపీ MLAకి రేషన్ బియ్యం…అసలేం జరిగిందంటే

    September 10, 2019 / 04:41 AM IST

    తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�

    ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

    September 9, 2019 / 02:08 PM IST

    ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో లక్ష్మణ్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టా�

    స్థిరంగా అల్పపీడనం : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

    September 9, 2019 / 02:47 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా

    ఏపీలో ఆన్‌లైన్‌లోనే ఇసుక: బుక్ చేసుకోండి ఇలా

    September 7, 2019 / 10:51 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్ ను కూడా తీసుకుని వచ్చింది. పారదర్శకంగా పాలన ఉండాలనే ఉద్ధేశ్యంతో ఇసుక విధానంలో మార్పులు తీసుకుని వచ్చిన ప్రభుత్వం.. ఆన్‌లైన్‌ విధానా

    తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 

    September 7, 2019 / 03:58 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణం కేంద్రం వెల్లడించ

    ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్

    September 6, 2019 / 08:45 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న �

    సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే

    September 6, 2019 / 08:30 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో

    వైసీపీ వందరోజుల పాలన : వింటున్నారు..చూస్తున్నారు…చేస్తున్నారు

    September 6, 2019 / 01:33 AM IST

    ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

    ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

    September 5, 2019 / 04:19 AM IST

    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

10TV Telugu News