Home » AP
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న నేడు, రేపు గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల�
ఆంధ్రప్రదేశ్కు చెందిన పదో తరగతి విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రగాడ కాంచన బాలశ్రీ వాసవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఇస్రో ప్రయోగమైన చంద్రయాన్ 2 మ�
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ది ద
అమరావతి నుంచి రాజధాని తరలిస్తామనడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కులం రంగు పులిమి రాజధాని తరలింపు తప్పని అభిప్రాయపడ్డారు.
ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు చేయగా.. కేంద్ర ప్�
మద్య నిషేధం అమలు దిశగా ఏపీలో కీలక అడుగులు పడుతున్నాయి. ఏపీలో మద్య నిషేధంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందన్నారు. అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామన�
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.