AP

    అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

    May 14, 2019 / 05:11 AM IST

    ఏపీలో  తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అన్నవరం. కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి �

    తగ్గిన ఉష్ణోగ్రతలు…ఇక వరుణుడి వంతు

    May 14, 2019 / 03:07 AM IST

    కొన్ని రోజులుగా నిప్పులు కక్కుతున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే అకాల వర్షాల రూపంలో వరుణుడు పిడుగుల వర్షాన్ని కురిపించనున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్‌ ప్రాంతం వర

    పెట్టుకోండి : ఏపీ కేబినెట్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్

    May 13, 2019 / 01:40 PM IST

    అందులో భాగంగా మే 13వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    లోటస్ పాండ్ ఖాళీ : జగన్ C/O అమరావతి

    May 13, 2019 / 10:26 AM IST

    పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

    సీఎస్‌ నివేదికపై స్పందించని ఈసీ: ఏపీ కేబినేట్ భేటిపై రాని క్లారిటీ

    May 12, 2019 / 03:38 PM IST

    ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్ సమావేశం నిర్వహించుకొనేందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై ఇంతవరకు సమాధానం రాలేదు. రేపటి వరకు మాత్రమే సమయం ఉండట�

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం : రామకృష్ణ

    May 12, 2019 / 11:32 AM IST

    ఏపీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్‌ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాల

    భానుడు ఉగ్రరూపం : ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు

    May 12, 2019 / 11:12 AM IST

    ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల  నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ�

    2 స్టేట్స్ @ 47 : మండే ఎండలతో వణికిన జనం

    May 11, 2019 / 10:15 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 నుంచి 48 డిగ్రీలు మధ్య �

    మే 14 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

    May 10, 2019 / 03:13 PM IST

    ఏపీలో మే 14 నుంచి మే 22 ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 24 వేల 5 వందల మంది విద్యార్థులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఇంప్రూవ్ మెంట్ కోసం

    మోనార్క్‌గా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  : జూపూడి

    May 9, 2019 / 03:32 PM IST

    ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌, సీఎం, సీఎస్‌, ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్

10TV Telugu News