Home » AP
ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రెం�
తిరుమల కొండపై దారుణం. గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. ఓ వ్యక్తి చేసిన పని కలకలం రేపుతోంది. ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ వ్యాపారి మందు కొట్టి రోడ్లపై బీభత్సం చేశాడు. బూతుల తిడుతూ.. ఓ మహిళను తీవ్రంగా కొట్టాడు. మద�
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ సినిమా థియేటర్ యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక్కో
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఏపీ విభజనపై మోడీ రోజుకో మాట మారుస్తున్నారని… నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ఏపీ, తెలం�
ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల�
ఏపీలో మే 6న రీ పోలింగ్ జరుగనుంది. ఐదు కేంద్రాల్లో రీ- పోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీ – పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావునపేట నియోజకవర్
ఏపీ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో గ్రామ పంచాయతీలు..రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడో దశలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు అధికారులు. బ్యాలెట్ విధానం ద్వారా గ్
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్పై RTGS అంచనాలు నిజమయ్యాయని తెలిపిన బాబు..ఆర్టీజీఎస్ సమర్థవంతంగా పనిచేసిందని మెచ్చుకున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికార యంత్రాంగం పనిచేస్తోంద
ఎట్టకేలకు ఏపీ విషయంలో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోద