AP

    ఇసుక మాఫియాకు పెనాల్టీలు ఉండవా

    April 25, 2019 / 03:24 PM IST

    ఇసుక అక్రమార్కుల కోరలు పీకుదామనుకున్న జాతీయ హరిత ట్రిబ్యూనల్  ఆదేశాలు .. ఇప్పుడు అమలౌతాయా లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతోంది. జరిమానా చెల్లించేందుకు ఇంకా పదిరోజులు మాత్రమే సమయం ఉండడంతో .. సంబంధిత శాఖలు నోటీసులు ఇవ్వాలా వద్దా అని .. మీన మేషా

    పేద విద్యార్థుల కోసం :కంటైనర్ లో కంప్యూటర్ పాఠాలు

    April 25, 2019 / 05:01 AM IST

    కంటైనర్స్..సరుకులు..వస్తువుల రవాణాలకే కాదు..క్లాస్ రూమ్స్ లా కూడా ఉపయోగపడుతున్నాయి. బైట నుంచి చూస్తే అదొక పాత కంటైనర్..ఎందుకు పనికి రాదు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం డిజిటల్ హంగులు ఉంటాయి.  విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఈ కంటైనర్�

    చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: విజయసాయి రెడ్డి  

    April 24, 2019 / 11:19 AM IST

    సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగత�

    తీరంలో అలజడి : శ్రీలంక పేలుళ్లు.. ఏపీలో హైఅలర్ట్

    April 24, 2019 / 04:26 AM IST

    శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కే�

    టీడీపీ, వైసీపీలో కలవరం : IASల కీలక సమావేశం

    April 23, 2019 / 06:14 AM IST

    అమరావతి : కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఉంది ఏపీలో ఐఏఎస్ ల పరిస్థితి. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీ సీఈవోకి అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ లను టార్గెట్ పెట్టారు. ఇక సీఎం �

    ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే : గోరంట్ల 

    April 22, 2019 / 11:12 AM IST

    2019 ఎన్నికల్లో టీడీపీ సునామి రాబోతుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇమేజ్ తోనే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభ�

    ఏపీలో నేడే పంచాయితీ సెక్రెటరీ పరిక్ష: ఒక్క జాబ్‌కు 471 మంది పోటీ

    April 21, 2019 / 02:13 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ సెక్రెటరీ(గ్రేడ్-4) నియామకాలకు సంబంధించిన పరిక్ష ఇవాళ(21 ఏప్రిల్ 2019) జరగనుంది. 13 జిల్లాల్లో మొత్తం 1320 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే�

    మాటకు మాట : విజయసాయి – లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వార్

    April 20, 2019 / 01:36 PM IST

    ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం

    ఏపీ సీఎస్ ఎల్వీ ఉద్వేగ ప్రసంగం : సహనం కోల్పోతే ఉద్యోగం పోతుంది

    April 20, 2019 / 05:57 AM IST

    ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో అనుభవం కనిపించింది. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ లోని IAS వేడుక జరిగింది. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఉపన్యాసం, చేసిన వ్యాఖ్యలు చర్చనీయ�

    మందుబాబుల దెబ్బ: తమిళనాటలో ఎన్నికలు..ఏపీలో మద్యం  ఖాళీ 

    April 19, 2019 / 07:26 AM IST

    ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో  మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి.  ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏ�

10TV Telugu News