AP

    ఏపీలో పెరిగిన పోలింగ్‌ శాతం : మహిళలే అధికంగా ఓటు వేశారు

    April 14, 2019 / 02:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గతేడాది కంటే పోలింగ్‌ శాతం విపరీతంగా పెరిగింది. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ….ఓటింగ్‌ పర్సంటేజ్‌ పెరిగింది. ఓటర్లలో చైతన్యం రావడమే కారణమా? పురుషులతో పోటీ పడి మహిళ

    చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు

    April 13, 2019 / 12:36 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.

    ఎన్నికలు ముగిసినా ఏపీలో ఆగని ఘర్షణలు

    April 12, 2019 / 01:35 PM IST

    దాడులు..ప్రతిదాడులు, గొడవలు.. ధర్నాలు.. ఎన్నికలు ముగిసినా ఏపీలో ఘర్షణలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఓటింగ్‌కు సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం : టైట్ సెక్యూరిటీ

    April 12, 2019 / 01:25 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.

    ఇదో సంచలనం : చరిత్ర తిరగరాసిన రైల్వే, బస్ జర్నీ

    April 12, 2019 / 03:56 AM IST

    ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.

    ప్రోటోకాల్ లేదు : ఏపీ డీజీపీ ఆఫీస్ వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

    April 11, 2019 / 12:50 PM IST

    ఏపీలో పోలింగ్ చివరి దశలో ఉండగా జరిగిన ఓ పరిణామం కలకలం రేపుతోంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఠాగూర్ తో భేటీ అయ్యారు.

    బైబై బాబు : టీడీపీకి లింక్ చేస్తూ పీకే ట్వీట్

    April 11, 2019 / 11:22 AM IST

    ఏపీ ప్రజలు ఇప్పటికే తీర్పును నిర్ణయించుకున్నారని..బై..బై..బాబు అంటూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జ�

    ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

    April 11, 2019 / 07:41 AM IST

    హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు.  అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా  హిందూపురం సిట�

    సత్తెనపల్లిలో టెన్షన్ : కోడెలపై వైసీపీ కార్యకర్తల దాడి

    April 11, 2019 / 06:43 AM IST

    గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తం. టీడీపీ-వైసీపీ-జనసేన కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాటలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ అభ్యర్�

    విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

    April 11, 2019 / 05:16 AM IST

    విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నారు. దీంతో పోలింగ్ అత్యంత మందకొడిగా జరుగుతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ జరిగి�

10TV Telugu News