Home » AP
ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అదే స్థాయిలో చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి క్షేత్ర స్థాయి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రకాల యాప్లు, విస్తృత స్థాయి నెట్ వర్క్తో క్షేత్ర స్థాయి పరిశీలన,
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ �
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్ప�
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.
ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.
ఇది చూడడానికి, కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్.. అయితే అనుకున్నంత చిన్న ప్రాబ్లం మాత్రం కాదు ఇది.
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెబుతున్న కేసీఆర్.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.