Home » AP
విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా
అమరావతి: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాడేపల్లిలోని క్రిస్టియన్పేట మున్సిపల్ హై స్కూల్ లో ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ద్వివేది ఓటు వేసే సమయంలో వీవీప్యాట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. �
కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.
టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పసుపు-కుంకుమ పథకం కింద రూ.ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న క్రమంలో ఒక పక్క ఎన్నికలు..మరోపక్క పసుపు-కుంకుమ నగదు పంపిణీ వ�
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.