AP

    ఆ జిల్లాలో క్షుద్రపూజలు : ఏ పార్టీ గెలుస్తుందో చెప్పు చెబుతుంది

    April 18, 2019 / 09:07 AM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కాలికి వేసుకునే ఓ ‘చెప్పు’ చెబుతుందా? అంటే అవుననే నమ్ముతున్నారు ఏపీ వాసులు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా నెల రోజులకు పైనే సమయం ఉంది. కానీ అప్పటి వరకూ ఆగలేని కొందరు క్షుద్రపూజల ద్వారా తెల�

    గుంటూరులో 64th రైల్వే వారోత్సవాలు

    April 17, 2019 / 05:00 AM IST

    గుంటూరు : రైల్వే వారోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గుంటూరు రైల్వే డివిజన్‌ రెడీ అయ్యింది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని రైల్‌మహల్‌లో గుంటూరు రైల్వే 64వ రైల్వే వారోత్సవాన్ని ఘనంగా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డివిజ�

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

    April 17, 2019 / 02:13 AM IST

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పం�

    చంద్రబాబుపై జగన్ చేసిన కామెడీ తిట్లు వినండి

    April 16, 2019 / 07:16 AM IST

    దమ్ముంటే ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి

    April 16, 2019 / 07:14 AM IST

    50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

    April 15, 2019 / 09:01 AM IST

    దేశంలో  ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

    సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు

    April 15, 2019 / 05:53 AM IST

    విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర

    శ్రీ కనకదుర్గమ్మ కల్యాణ బ్రహ్మోత్సవాలు

    April 15, 2019 / 05:27 AM IST

    ఇంద్రకీలాద్రి: అమ్మలగన్న అమ్మ..ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కల్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ఈ కల్యాణ బ్రహ్మోత్సవాలు 22 వరకు కొనసాగనున్నాయి. దుర్గమ్మను దర్శించుకు�

    నిప్పుల కుంపటి : ఏపీలో 45 డిగ్రీలు 

    April 15, 2019 / 05:05 AM IST

    అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్�

    జగన్ అధికార దాహానికి పరాకాష్ఠ ఇది : ఉమ ఉగ్రరూపం

    April 15, 2019 / 04:30 AM IST

    జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం.. ఆయన పిచ్చికి పరాకాష్టకు నిదర్శం అంటూ తిట్టిపోశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో.. జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఫలితాలు రావటానికి ముందే జగన�

10TV Telugu News