Home » AP
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర
ఫొని పెను తుఫాన్ బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం (మే1, 2019) ఉదయం వరకు వాయువ్యంగా పయనించిన ఫొని తుఫాన్ దిశను మార్చుక�
ఫొని తుపాను దూసుకొస్తుంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని.. ప్రస్తుతం పూరీకి 610 కిమీ, మచిలీపట్నం తీరానికి 360 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఫొని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. 120 క
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన మంటలు రేపుతోంది. యాజమాన్యం తీరు కార్మిక సంఘాల నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను.. ప్రస్తుత నిర్ణయం మరింత ఊబిలోకి నెట్టడం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీన�
అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఫోని తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. రాబోయే 6 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని..24 గంటల్లో పెను తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికా
‘ఫోని’ తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ‘ఫోని’ తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది. తుఫాన్ వల్
దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఏపీలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో మే 1వ తేదీన ఏపీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల�
ఏపీలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ రెడీ అయ్యాయి. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకట్ట వేసేందుకు శక్తి టీమ్స్ పూర్తిస్థాయి ట్రైనింగ్ తీసుకున్నాయి. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలకు నియంత్రించటమేకాక..వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేంద�