AP

    మూగబోనున్న మైకులు : ఎన్నికల ప్రచారం, ప్రకటనలు బంద్

    April 9, 2019 / 02:19 AM IST

    మైకులు మూగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. ప్రచార సభలు ఉండవు. నాయకులు, కార్యకర్తలు కనబడరు. అంతా సైలెంట్ కానుంది.

    ఓట్లు మహిళలవి..సీట్లు మాత్రం పురుషులకే 

    April 8, 2019 / 04:49 AM IST

    అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వే

    ఓటరు హక్కు : వీవీ ప్యాట్‌ పనిచేయకుంటే కంప్లైంట్ చేయండి

    April 8, 2019 / 04:25 AM IST

    హైదరాబాద్ : ఒకప్పుడు ఓటు అంటే  బ్యాలెట్‌ పేపర్ తో వేసేవాళ్లం. కానీ స్మార్ట్ విధానం అందుబాటులోకి వచ్చాక బ్యాలెట్ పేపర్ స్థానంలోకి ఈవీఎంలు వచ్చాయి. ఈ ఈవీఎంల విధానం అందుబాటులోకి వచ్చి  పదేళ్లయింది. వీటిపై పలు విమర్శలు కొనసాగుతునే ఉంది. వీటిత

    ఓటు పిలుస్తోంది : ఏపీకి ఓటర్ల పయనం..మరో సంక్రాంతి

    April 8, 2019 / 03:53 AM IST

    ఓటు పిలుస్తోంది. అంటూ ఏపీ ఓటర్లు ఆ రాష్టానికి పయనమౌతున్నారు. సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నేతలు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదండోయ్..పలు ఆఫర్స్ కూడ ఇస్తున్నారు. ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తాం..భోజనం కూడా అందిస్తాం..అంటూ నేతలు పేర్కొంటున్నార

    అభ్యర్థుల అడ్డదారులు : ఏపీలో పట్టుబడిన రూ. 106 కోట్లు

    April 8, 2019 / 12:57 AM IST

    పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�

    ‘చుక్క’ల్లో ప్రచారం  : ఎన్నికల వేళ హెలికాప్టర్ డిమాండ్ 

    April 7, 2019 / 08:51 AM IST

    ఎన్నికల వేళ కాలినడకన ప్రచారాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా హై ఫై. ఖర్చు ఎక్కువైనా సరే..ప్రచారంలో  హై ఫై ఉండాల్సిందే. దీంతో హెలీ క్యాఫ్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి అతి తక్కువ సమయంలో వెళ

    జగన్‌ను గెలిపించండి: హోదాకు మజ్లీస్ మద్దతు 

    April 7, 2019 / 05:23 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, మోడీ మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారని ఒవైసీ చెప్పా

    మహా యజ్ఞం: ప్రజలు కోరుకుంటే అమరావతి పూర్తవుతుంది

    April 7, 2019 / 04:19 AM IST

    అమరావతిలో ఇటుక కూడా పడలేదన్న జగన్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు శివాజీ ‘నిజం’ పేరుతో స్పందించారు.. అమరావతి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని చెప్పిన శివాజీ అమరావతిలో పర్యటించి అక్కడ షూట్ చేసిన వీడియోలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్

    చల్లని వేళ జరభద్రం : పిడుగుల హెచ్చరిక 

    April 7, 2019 / 02:55 AM IST

    హైదరాబాద్ : భగ్గున మండే ఎండలతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని చల్లటి చిరుజల్లులు పలుకరించాయి. తెలంగాణలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షపు జల్లులు సేదతీర్చాయి. చల్లబడిన వాతావరణంతో మరో రెండు రోజుల పాటు నగరవా

    టీడీపీ మేనిఫెస్టో విడుదల

    April 6, 2019 / 09:01 AM IST

    సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

10TV Telugu News