Home » AP
ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.
అధికారంలోకి వస్తే ఏపీలో జిల్లాలను 25కు పెంచుతామని హమీ ఇచ్చారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చనున్నట్లు వెల్లడించారు.
ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ... పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి.
2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ మరోసారి ఏపీలో బ్రేక్ పడింది. విడుదలపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. కేసు సుప్రీంకోర్టులో ఉందని.. ఇప్పుడు సినిమా చూసి నిర్ణయం తీసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు స
ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలంతా కదిలివచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 4,5 తేదీల్లో) రేవతి ఏపీలో ప్రచారం చే�
తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినిమా హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. ఇవాళ(3 ఏప్రిల్ 2019) నుంచి ప్రచారం నిర్వహించనున్నట్లు రోహిత్ తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ