AP

    ఏపీకి రాహుల్ గాంధీ

    March 31, 2019 / 01:15 AM IST

    ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోనే కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బూత్‌ కమిటీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్‌ పార్�

    ఒక్క పూట సెలవ్: అన్న క్యాంటీన్ ఉండదు

    March 30, 2019 / 03:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి అన్న క్యాంటీన్‌లను మూసివేస్తున్నారు. పేదలకు రూ.5 ధరకే భోజనం పెట్టాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘అన్న క్యాంటీన్లు’ నిర్విరామంగా సాగుతున్నాయి. అక్షయపాత్ర ఫౌండేషన్‌‌తో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వ

    రిపోర్ట్ టూ HQ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ 

    March 29, 2019 / 09:50 AM IST

    హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలప

    ఎన్నికల బరిలో డాక్టర్లు : ఓటర్ల ‘నాడి’పట్టేందుకు పోటీ

    March 29, 2019 / 04:08 AM IST

    డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.

    వైసీపీ నుంచి భర్త..ఇండిపెండెంట్ గా భార్య

    March 28, 2019 / 03:21 PM IST

    ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.   కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�

    ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్

    March 28, 2019 / 02:14 PM IST

    ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

    నామినేషన్ల ఫైనల్ లిస్ట్ : ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అంటే..

    March 28, 2019 / 02:01 PM IST

    హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 648 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 145 నామినేషన్లను తిరస్కరించారు. 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 443 మంది అభ్యర్

    మళ్లీ అధికారంలోకి టీడీపీ : చంద్రబాబు

    March 28, 2019 / 12:11 PM IST

    ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు.

    ఐపీఎస్ ల బదిలీలు : తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం

    March 28, 2019 / 10:53 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

    ఈసీ లెక్కలు : డబ్బు సీజ్‌లో దేశంలోనే ఏపీ టాప్

    March 28, 2019 / 06:44 AM IST

    ఢిల్లీ : ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో నగదును సీజ్ చేయటంలో ఏపీ�

10TV Telugu News