Home » AP
మార్చి నెలలో వేసవి తాపం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతుంటే.. ఏపీ కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లుల�
తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. శ�
అమరావతి : ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేశారు. నింబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈసీ పరిధిలోకి రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఈసీ నిన్న ఉ�
అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీ�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో IPSల బదిలీలపై బాబ�
ఏపీలో లోక్ సభకు 548, అసెంబ్లీకి 3 వేల 925 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న ఎన్నికలు జరిగాయి. రాత్ర�
అమరావతి : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై టీడీపీ అధికార ప్రతినిథి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ని..లోకేశ్ ను విమర్శించే స్థాయి షర్మిళకు లేదనే విషయం ఆమె గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు యామిని. సీఎం గురించి మాట్ల�
మాడుగుల : ఏపీలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు కుటుంబాలకు చెందిన వారు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీల తరపున పోటీకి సిద్ధపడుతున్నారు. భార్యభర్తలు, అన్నదమ
ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ – బీజేపీ ప�