Home » AP
నామినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగా జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడవ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్ సభ మరియు 13 మంది అసెంబ్లీ అభ్యర్ధలను జనసేన మూడవ జాబితాలో విడుదల చేసింది. రెండవ జాబితాలోని ఒక స్థానాన్ని
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి అ�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.విశాఖ ఉత్తర అసెంబ్
ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఈ సారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి .. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం.
రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�
కర్నూలు జిల్లాలో రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోగా ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలు మారిన రాజకీయం కారణంగా సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి అభ్
టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా సెంటిమెంట�