Home » AP
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు
చిత్తూరు : మదనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి భార్య శైలజ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తిప్పారెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించటంపై ఆయన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిప్పార
షెడ్యూల్ రాకతో ఏపీ పాలిటిక్స్ టర్న్ అవుతున్నాయి. ఆయా పార్టీల్లో చేరికలు – రాజీనామాలతో హీట్ ఎక్కింది. ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సమయం లేకపోవటంతో.. కసరత్తులు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర
తెలుగుదేశం పార్టీ యువనేత, చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఏ స్థానం నుండి పోటీ చేస్తారు అనే విషయంపై టీడీపీ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మె�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�
కర్నూలు : శ్రీశ్రైలం ఆలయ వీఆర్వో శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేయంటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (మార్చి 11) సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి..కత్తితో దాడిచేసినట్లుగా తెలుస�
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాగ్రత్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయం.. పోలింగ్ కు వెళ్తున్నాం.. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా నేతలకు సూచించారు. మార్చి 12వ తేదీ ఉదయం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలతో చర్చించా�
అమరావతి : దేశ వ్యప్తంగా పార్లమెంట్ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. అలాగే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓట్ల గల్లంతు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య కాకరేపుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున�
ఇప్పటివరకు బీమిలి నుండి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బీమిలి నుండి అనూహ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారశైలి గందరగోళంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని కొన్నాళ్లు.. కాదు జనసేన అంటూ మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎన్నికల �