AP

    స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2019…ఏపీకి నాలుగు,తెలంగాణకి మూడు

    March 6, 2019 / 11:31 AM IST

    తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�

    8లక్షల ఓట్లు తొలగించాలని అప్లికేషన్లు : ఇది వైసీపీ పనే అన్న మంత్రి కాల్వ

    March 6, 2019 / 07:23 AM IST

    అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని

    ఏపీకి తెలంగాణ పోలీసులు : అశోక్ కోసం వేట

    March 5, 2019 / 07:54 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా

    డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

    March 5, 2019 / 07:00 AM IST

    ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట

    నేరం చేయకపోతే భయమెందుకు బాబు : కేటీఆర్ ట్వీట్

    March 5, 2019 / 06:15 AM IST

    హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?

    క్లారిటీ లేని జనసేనాని : అయోమయంలో పార్టీ క్యాడర్

    March 5, 2019 / 06:06 AM IST

    అమరావతి : యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు పవన్ కల్యాణ్.. పాక్ మీడియా, నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఉదహరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తను వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణిచ్చుకున్నారు.. ఈ

    ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

    March 4, 2019 / 12:01 PM IST

    ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�

    ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

    March 4, 2019 / 05:15 AM IST

    హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి  తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశా

    సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

    March 4, 2019 / 04:12 AM IST

    ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయవ్య దిశ నుంచి వీచే గాలుల కారణంగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. త

    మహా శివరాత్రి : శివాలయాల్లో భక్తుల రద్దీ

    March 4, 2019 / 02:40 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

10TV Telugu News