Home » AP
జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓ�
ఉరవకొండ : అనంతపురం జిల్లాలో మార్చి 10 తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకకంపనలు సంభవించాయి.ఉరవకొండ మండలం అమిద్యాలలో రాత్రి 12.45 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రతకు పలు గృహాలకు తీవ్రమైన పగుళ్లు వచ్చాయని గ్రామ�
2019 లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కస�
అమరావతి : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాదయాత్ర తర్వాత జగన్ లో మెచ్యూరిటీ వచ్చిందన్నారు. గతంతో పోల్చితే ఎంతో మార్పు కనిపిస్తుందన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ ప�
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ �
ఏపీలోని మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అని సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అంద�
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు డేటా చోరీ విషయంలో గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ �