Home » AP
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెల�
విజయవాడ : తెలిసీ తెలియని వయస్సు.. లోకం పోకడ తెలియని వయస్సు.. 9వ తరగతి చదివే బాలికలు ఇలాగే ఉంటారు అనుకుంటాం.. ఈ బాలికలు మాత్రం భిన్నం. కొంచెం కంటే ఎక్కువే. ఈ కాలానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఏకంగా క్లాస్ రూంలోనే మందు కొట్టారు. బీరు సీసాల మూతలను న�
అమరావతి : రానున్న సార్వత్రికి ఎన్నికల్లో గెలుపు తమదేనంటు ఏపీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతు..అన్ని స్థానాలకు దక్కించుకుంటా�
ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రంగం సిద్ధం చేసుక�
చిత్తూరు : హెల్మెట్ పెట్టుకోకుండా..డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేయటం మామూలే. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేసాడంటు ఫైన్ వేసిన పోలీసులు నిర్వాకం గురించి ఇప్పుడు కొత్తగా వినాల్సి వస్తోంది. సాధారణంగా సీట్ బెల్ట్ పెట్టుకోండా డ్రైవ్ చే�
గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీ వద్ద రెండ్రోజులు కిందట చోటుచేసుకున్న జ్యోతి అత్యాచారం..హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో తాడేపల్లిలోని శ్మశానం నుంచి జ్యోతి మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్, అడిషన�
విశాఖపట్టణం జిల్లా టీడీపీకి ఎదురు దెబ్బ. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ లోని లో�
విశాఖపట్టణం : పట్టణంలో ఇద్దరు సీఎంలు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి శారదాపీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇద్దరు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో… పో
సాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది