Home » AP
నెల్లూరు : స్మార్ట్ ఫోన్స్ భారీ దొంగతనం జరిగింది. వంద.. వేలు కాదు ఏకంగా ఓ స్మార్ట్ ఫోన్ల కంటైనర్ చోరీకి గురయ్యింది. ఓ కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వస్తున్న లారీని దొంగలు ఎత్తుకుపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం అయ్యింది. నెల్లూరు జి�
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే చివరి సమావేశం అనే ప్రచారం జరగటంతో కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తోపాటు.. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం సీఎ
ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బ
అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రేమ జంటపై దాడి జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 11)రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నల�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భ�
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష స్టార్ట్ కానుంది.&nbs
విజయవాడ : ధర్మపోరాట దీక్ష…ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో జరిగింది. టీడీపీ ఇప్పుడు రూటు మార్చింది. ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వేదిక నుండి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనపై కేంద్రా�
ప్రధాని మోడీ గుంటూరులో పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్క